ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతికి భారత ప్రధాన న్యాయమూర్తి రాక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 05:14 PM

భారత ప్రధాన న్యాయమూర్తి వెంకటరమణ తిరుపతి జిల్లాలో ఈ నెల18, 19న పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న హైదరాబాద్ నుండి బయలుదేరి రాత్రి 7:20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుపతిలో రాత్రి బస చేస్తారు. ఈ నెల 19న స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 2:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి హైదరాబాద్ వెళ్తారని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com