ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమవరం సభపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 03:51 PM

కేంద్ర ప్రభుత్వం ఇటీవల భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం విధితమే. ఈ సభకు ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మంత్రి రోజా పాల్గొన్నారు. తాజాగా ఈ సభపై జనసేన నాయకుడు నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్నయ్య చిరంజీవి తప్ప సభలో అందరూ అద్భుతంగా నటించారని గురువారం ట్విటర్ వేదికగా సెటైర్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com