ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 12:06 PM

ఏపీలో అటవీ జంతువుల దాడులు పెరిగిపోతున్నాయి.చిత్తూరు లో ఏనుగులు, శ్రీకాకుళం లో ఎలుగుబంట్లు, కాకినాడ, అనాకపల్లి జిల్లాల్లో బెంగాల్ టైగర్ కలకలం. ఇలా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జంతువుల సంచారం అయితే పెరిగిపోతూ ఉంది. 


అయితే ఏపీలో ఏటా ఈ జంతువుల దాడిలో ప్రతి సంవత్సరం 30 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ ప్రమాద మరణాల సర్వే ప్రకారం 2019లో జంతువుల దాడిలో 25 మంది చనిపోయారు ఇప్పుడు ఈ సంఖ్య 32 కు చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com