ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 11:52 AM

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయములో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక - స్పందన కార్యక్రమము లో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ పాల్గొని ప్రజల నుండి 97  ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, నిరుద్యోగుల వద్ద నగదు తీసుకుని మోసాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతూ, భవిష్యత్తులో మరల అటువంటివి పునరావృత్తం కాకుండా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను అదేశించి, ప్రజలు కూడా ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com