ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి, మాంధాత సీతారామ సభ్యులు డా. గోచిపాత శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా గురువారం రాజమ హేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఛైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, సభ్యులు డా. గోచిపాత శ్రీనివాసరావులను రామచంద్రపురం ఆర్డీఓ పి. సింధు సుబ్రహ్మణ్యం మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.