ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతంత్ర సమరయోధుడు సతీమణి గంగమ్మ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:31 PM

స్వర్గీయ స్వాతంత్ర సమరయోధుడు కంబదూరు ఐ. ఓబయ్య సతీమణి గంగమ్మ (99) నిన్నటి రోజున ఆకస్మిక మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆమె పార్థివ దేహాన్ని కంబదూరు స్వగృహంలో సందర్శనార్థ నిమిత్తం ఉంచుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం తరువాత ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com