ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఇచ్చారు. వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి సూచించారు. పాతపట్నం మండలంలోని తెంబూరు సచివా లయ పరిధిలోని పెద్దసరియాపల్లి, రామచంద్ర పురం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు సక్ర స్ఎంఈ మంగా అందుతున్నాయో, లేదా అడిగి తెలుసుకు న్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.