ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దసరియాపల్లి, రామచంద్రపురంలో 'గడప గడపకూ మన ప్రభుత్వం'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 02:05 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఇచ్చారు. వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి సూచించారు. పాతపట్నం మండలంలోని తెంబూరు సచివా లయ పరిధిలోని పెద్దసరియాపల్లి, రామచంద్ర పురం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు సక్ర స్ఎంఈ మంగా అందుతున్నాయో, లేదా అడిగి తెలుసుకు న్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com