ఏపీకి వావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో భారీ రాష్ట్రంలోని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దక్షిణ అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుంఏపడంగా మారినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా,రాయలసీమల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు అలర్టుగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా ఏపీలో ఎండల తీవ్రత కూడా పెరుగుతోంది. రోజుకు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.. ఈ క్రమంలో వర్షాలు పడటం కొంత వరకు ప్రజలకు ఊరటనిచ్చినట్లే.
![]() |
![]() |