ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాల జాడే లేదు: టీడీపీ మహిళలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 01:34 PM

వైసీపీ ప్రభుత్వం వన్ బై అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల జాడేలేదని చిత్తూరు తెలుగుదేశం పార్టీ మహిళ శ్రేణులు మండిపడ్డారు. శుక్రవారం చిత్తూరు నగరం తేనె బండలో గౌరవ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్యేలు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తారని , ఇంతకాలం ప్రజలకు ముఖం చాటేసి ఇసుక గ్రైనేట్ అక్రమ రవాణా సారా వ్యాపారం భూదందాల తో వైసీపీ నేతలు కాలం గడపడం పై ఫైర్ అయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి మహిళా నాయకురాలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com