మాడుగుల మండలంలోని ఎల్ పొన్నవోలు, కొండ పాలెం గ్రామాల కొండ ప్రాంతాలలో శుక్రవారం మాడుగుల, అనకాపల్లి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 20 లీటర్ల సారాయిని స్వాధీనం చేసి న్నట్లు మాడుగుల ఎన్ఫోర్స్మెంట్ సిఐ సింహాద్రి తెలిపారు. ఈ దాడులలో నాటు సారాయికి ఉపయోగించే మూడు వేల లీటర్ల బెల్లం పులుసును ధ్వంసం చేసి రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు