ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు వచ్చేవారికి ఈ నిబంధనలు తప్పనిసరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 10:07 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిస్తున్న నేపథ్యంలో.. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో భక్తులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు..తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలు సహా అన్ని కార్యక్రమాలను.. కరోనా పూర్వస్థితిలోనే అమలు చేస్తామని వెల్లడించారు. కరోనా తగ్గుముఖం పట్టినా... తిరుమలలో ఆంక్షలు కొనసాగుతాయని చెబుతున్న... తితిదే ఏఈవో ధర్మారెడ్డి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com