ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జివిఎల్ నరసింహారావుకి వినతిపత్రం అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 18, 2022, 01:48 PM

డిల్లీలో రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు క్యాంపు కార్యాలయంలో బీజేపి నేత మరియు కాపు సంఘం నాయకులు కరణంరెడ్డి నరసింగరావు ఆద్వర్యంలో ఎం. పి జివిఎల్ ని కలసి తూర్పు కాపులను బిసి - ఎ లో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేసిన తూర్పుకాపు సంఘం నాయకులు మజ్జి అప్పారావు గొర్లె శ్రీనివాసునాయుడు గొర్లె నాగార్జునబాబు తదితరులు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని పార్లమెంటులో ఈ విషయం లేవనెత్తి తూర్పు కాపులను బిసి-ఎ చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారని, ఈ సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com