రాజోలు మండలం తాటిపాక పిహెచ్సీ వద్ద శుక్రవారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహించబడుతుందని పీహెచ్ సీ వైద్యాధికారి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పిహెచ్సీ వద్ద కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ నిర్వహించబడుతుందని, ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకుని కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు.