ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ డిపో నుంచి వచ్చే ఏప్రియల్ 14 నుండి ప్రారంభమయ్యే ప్రాణహిత పుష్కరాలకు స్పెషల్ బస్సులు నడుపు టకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డిపో మేనేజర్ పి. భాస్కరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశంవినియోగించుకోవాలని కోరారు. సమాచారం కోసం ఈ నంబర్లలో7382910869, 7382910869, 7382921904, 7382910596, 7382910906, 9959225564(రిజర్వేషన్), 9959225543(ఎంక్వయిరీ) సంప్రదించాలని కోరారు.