సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లడం సరికాదని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. ప్రశ్నోత్తరాల కూడా జరగనీయకుం డా అడ్డుపడడం వాళ్ళ హేమమాలిన చర్యకు నిదర్శనమన్నారు. స్పీకర్ మీద పేపర్లు చించి వేసి సభ మర్యాదలు తుంగ లో తోక్కుతున్నారని, వాళ్ల దగ్గర మాట్లాడే సత్తా లేక ఏదో రకంగా గొడవ పడి సభను అడ్డుకోవడ మే పరిపాటుగా మారిందని తనదైన శైలిలో విమర్శించారు.