కృష్ణా జిల్లా ఎస్ పి సిద్ధార్థ కౌశల్ కి రాబడిన సమాచారం మేరకు మచిలీపట్నం డి. ఎస్. పి మాసూం భాష, బందరు రూరల్ సి ఐ ప్రసన్న వీరయ్య గౌడ్ పర్యవేక్షణలో పెడన ఎస్ ఐ పి. నాగ కల్యాణి జింజేరు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసి 6 మనుషులను, 6 బైక్ లను అదుపులోకి తీసుకుని 3, 160/- నగదును స్వాదినపరచుకుని స్టేషన్ కి తీసుకువచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో పెడన యెస్ఐ పి. నాగ కల్యాణి మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.