జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆశా వర్కర్లను ఆందోళన పేరు చెప్పి పోలీసులు ఆపేస్తున్నారు. ఇది ప్రభుత్వం చేసే కుట్ర అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా సభకు వెళ్లనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మచిలీపట్నం సహా పలు ప్రాంతాలలో ఇదే పరిస్థితి పోలీసు చర్యలను జనసేన నేతలు తప్పుబడుతున్నారు.