ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 12:48 PM

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆశా వర్కర్లను ఆందోళన పేరు చెప్పి పోలీసులు ఆపేస్తున్నారు. ఇది ప్రభుత్వం చేసే కుట్ర అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా సభకు వెళ్లనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మచిలీపట్నం సహా పలు ప్రాంతాలలో ఇదే పరిస్థితి పోలీసు చర్యలను జనసేన నేతలు తప్పుబడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com