ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23 ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు.2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లురెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధనం వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లు, వ్యవసాయం రూ.11,387 కోట్లు, పశు సంవర్ధకం రూ.1,568 కోట్లు, బీసీ సంక్షేమం రూ.20,962 కోట్లు, పర్యావరణ అటవీ రూ.685 కోట్లు, ఉన్నత విద్య రూ.2,014 కోట్లు, విద్యుత్ రూ.10,281 కోట్లు, క్రీడా శాఖకు రూ.290 కోట్లు, రోడ్ల, భవనాల శాఖ రూ.8,581 కోట్లు , సోషల్ వెల్ఫేర్ రూ.12.728 కోట్లు, సచివాలయం వ్యవస్థ రూ.3,396 కోట్లు.