విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..పూసపాటి రేగ మండలంలోని కోనాడ గ్రామానికి చెందిన నెగిరెట్ల రాము (40) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన పై ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.