ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొప్ప నేతను కోల్పోయాం: ఎమ్మెల్యే కొండేటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 01:24 PM

రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల మంగళవారం మామిడికుదురులో వైసిపి శ్రేణులు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రంలో పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొని గౌతమ్ రెడ్డి చిత్రపటాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప యువ నేతను కోల్పోయాం. ఆయన లేని లోటు పార్టీకి తీరనిది అన్నారు. అలాగే గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com