విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో సోమవారం ఉదయం నిండు గర్భిణీ నొప్పులు రావడంతో108 వాహనానికి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే సిబ్బంది విలేజ్ కి వెళ్లి విజయనగరం గోస ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. పైలెట్ అచ్యుతరావును కుటుంబ సభ్యులు అభినందించారు