ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 23న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 11:00 AM

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మురమళ్ళలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ నెల 23న జోన్-5 టీడీపీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన మహిపాల చెరువు గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ లో జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. నాయకులు చెల్లి వివేకానంద, మోకా ఆనంద్ సాగర్, నాగిడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com