ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు కింద పడిన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 10:46 AM

రైల్వే రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ పై తిరుగుతూ ఉండగా అదే సమయానికి కాకినాడ నుండి తిరుపతి రేణిగుంట ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ నుండి రైలువెళ్ళిపోతుండగా శనివారం ఒక ప్రయాణికుడు రెండో ప్లాట్ఫామ్ నుండి ట్రైను అకస్మాత్తుగా ఎక్కడంతో ఫుట్పాత్ నుండి స్లిప్ అయి కాలు , పొట్ట అందులో ఇరుక్కుపోయి ఫుట్ పాత్ ప్లాట్ఫాం యొక్క అంచు మధ్యలో నలుగుతూ ట్రైన్ కి ఇడ్చుకుంటూ వెళ్ళిపోతుండగా చావు అంచులో ఉండంగా అతని వెంటనే గమనించిన రైల్వే ఇన్స్పెక్టర్ డి రామారావు మరియు సిబ్బంది ఆర్ పి సి జగదీష్ జారిపడి పోతున్న అతనితోపాటు పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా లాగి సిబ్బంది సాయంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూతూ రైల్ లో ఉన్న ప్రయాణికులను వెంటనే చైన్ లాగ వలసిందిగా ఉత్తర్వులు ఇస్తూ అతనికి ఎటువంటి గాయాలు అవకుండా, అతనికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండారక్షించినారు. రక్షించిన ప్రయాణికుడు తో పాటు ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి, ఎస్సై రామారావు ని రక్షించినందుకు రైల్వే పోలీసు సేవ లను అభినందనీయం అని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com