తూర్పు గోదావరి జిల్లా: రౌడీషీట్లర్లు సత్ప్రవర్తన కలిగి సమాజాభివృద్ధికి తోడ్పడాలని తుని పట్టణ సీఐ నాగ దుర్గారావు సూచించారు. తుని పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లు ప్రవృత్తిని విడలిఅన్నారు. సమాజం లో మంచి ప్రవర్తన కలిగి తోటి పౌరులు తో సమానంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.