ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచవద్దని ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 01:20 PM

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచవద్దని, గ్రూప్ 1, 2 నూతన నోటిఫికేషన్ ఇవ్వాలన్ని, ఏపీపీఎస్సీ నెగటివ్ మార్కులు రద్దు చేయాలని, ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు పరీక్ష తేదీలను పంపించాలని ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పిడిఎస్ యు తెలుగు యువత ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ప్రతి ఏడాది జాబ్ కార్డు ను ప్రకటిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com