ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 01:21 PM

కాకినాడలోరాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలోరాజ్యాంగాన్ని మార్చాలన్నతెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారంనిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అయితా బత్తుల రామేశ్వరంమాట్లాడుతూప్రదేశం రాజ్యాంగాన్ని కాదుఅని , కెసిఆర్ నే మార్చాలిరాజ్యాంగం మార్చలన్న బిజెపి కుట్రలకు సీఎం కేసీఆర్ వంత పాడటంపై తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచిరాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి అంతర్లీనంగా చేస్తున్న కుట్రలకు మద్దతు ఇచ్చే విధంగా సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం రాయాలని చేసిన వ్యాఖ్యలతో ఆయన వేసుకున్న ఫ్యూడల్ ముసుగు బయటపడిందని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com