ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యాలని నిర్ణయించడం , దానిని ఇక్కడ ప్రజలు వ్యతిరేకించడం తెలిసిందే. ఐతే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వేతన ఒప్పందం అమలుకోసం ఈ నెల 31 నుంచి సమ్మె చేస్తున్నట్టు అఖిలపక్షం నోటీసులు కాగా సంఘాలతో కార్మికశాఖ కమిషనర్, ఆర్ఐఎన్ఎల్ చర్చలు జరపంగా , సమ్మె వాయిదా వేసినట్లు వెల్లడి చేసారు.