ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 04:04 PM

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యాలని నిర్ణయించడం  , దానిని ఇక్కడ ప్రజలు వ్యతిరేకించడం తెలిసిందే. ఐతే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు త‌ల‌పెట్టిన స‌మ్మె వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వేత‌న ఒప్పందం అమ‌లుకోసం ఈ నెల 31 నుంచి స‌మ్మె చేస్తున్న‌ట్టు అఖిల‌ప‌క్షం నోటీసులు కాగా సంఘాల‌తో కార్మిక‌శాఖ క‌మిష‌న‌ర్‌, ఆర్ఐఎన్ఎల్ చ‌ర్చ‌లు జరపంగా , స‌మ్మె వాయిదా వేసినట్లు వెల్లడి చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com