కర్నూల్ జిల్లా, కర్నూల్ నగరం నందు జనసేన పార్టీ నాయకులు పవన్ గారి సమక్షంలో ఎమ్మిగనూరు ఇంచార్జి శ్రీ రేఖ జవ్వాజి గారి ఆధ్వర్యంలో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి సుమారు 30 మంది యువత పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అని వెల్లడించారు.