తూ.గో.జిల్లా, పిఠాపురం నియోజవర్గం, జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో యూ.కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామ మత్స్యకార నాయకులు వంక కొండబాబు గారు, వారి అనుచరులు (దాదాపు 20 మంది) వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీ లో చేరారు.