తూ.గో.జిల్లా, పిఠాపురం మండలం, కందరాడ గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త పిల్లా రమ్యజ్యోతి ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వారిని పరామర్శించి, పార్టీ తరఫున వారికి వర్తించే మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కును నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు అందజేశారు.