తెలుగు దేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కియా, హెచ్.సి.ఎల్ వంటి పరిశ్రమలను ఏపీకి తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డాం. మేము ఒప్పించి, మెప్పించి తెచ్చిన పరిశ్రమలు వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతూ.. ఇక చచ్చినా ఏపీలో అడుగు పెట్టేది లేదన్నాయంటే ఈ ప్రభుత్వం వారిని ఎంతలా వేధించి ఉండాలి!? అని చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో తెలియ చేసారు. అలానే జాబ్ క్యాలెండరు జాబ్ లెస్ క్యాలెండర్ గ మారింది అంటూ ఎద్దెవా చేసారు.