ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినూత్నంగా జనసేన పార్టీ నాయకులు నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 20, 2021, 04:16 PM

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జనసేన పార్టీ ఇంచార్జ్ పెరాడ రామ్మోహన్ సోమవారం వ్యవసాయ కార్మికుల తో కలిసి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు నిరసనగా మా పార్టీ అధినాయకుడు పిలుపుమేరకు ఈ డిజిటల్ క్యాంపెయిన్‌ను నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో లో జనసేన పార్టీ కార్యకర్తలు వ్యవసాయ మహిళలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com