అనంతపురం: కర్నాటక సరిహద్దు ప్రాంతం తెంగేపల్లి గుట్ట సమీపాన జాతీయ రహదారిపై వెళుతున్న కారులో నిప్పు చెలరేగింది. ఇందుకు సంబంధించిన వివరాల మేరకు జాతీయ రహదారిపై వెళుతున్న కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. గమనించిన వాహన డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు సురక్షితంగా చెప్పి తప్పించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది. సమాచారం అందడంతో వెంటనే మంటలను అదుపు చేశారు.