గుంటూరు జిల్లా, బాపట్ల పట్టణంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో తనను తాను కత్తితో పొడుచుకున్నాడు పట్టణంలోని కోళ్ల పూడివారి వీది కి చెందిన గెల్లి సురేష్ అనే వ్యక్తి, స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ ద్వార ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించడం జరిగింది. ఇతను బెల్లంకొండ. సత్యం వద్ద గుమ్మస్తాగా పని చేస్తున్నట్టు అక్కడ చేయిస్తున్న పనులకు మనస్థాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్టు సమాచారం.