ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 03, 2021, 10:38 AM

విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.మరో 24గంటల్లో తుఫానుగా రూపాంతరం.


విశాఖ  తీరానికి  960కిలోమీటర్లు దూరంలో  కేంద్రీకృతం.గోపాలపూర్ కు 1020, పరదీప్ కు 1080 కిలోమీటర్లు దూరంలో కేందీకృతం.రేపు ఉదయానికి  ఉత్తర కోస్తా -ఒడిశా తీరాలకు  సమీపించునున్న  తుపాను.అనంతరం  ఉత్తర ఈశాన్య  దిశగా  పయనించనున్న జవాద్ తుపాను.నేడు, రేపు భారీ వర్షాలు . ఏపీ లోని ఉత్తర కోస్తా, ఒడిశా లో తీరం వెంబడి  40కిలోమీటర్లు వేగంతో గాలులు.ఈ రోజు పెరగనున్న ప్రచoడ గాలులు ఉధృతి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com