విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.మరో 24గంటల్లో తుఫానుగా రూపాంతరం.
విశాఖ తీరానికి 960కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం.గోపాలపూర్ కు 1020, పరదీప్ కు 1080 కిలోమీటర్లు దూరంలో కేందీకృతం.రేపు ఉదయానికి ఉత్తర కోస్తా -ఒడిశా తీరాలకు సమీపించునున్న తుపాను.అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా పయనించనున్న జవాద్ తుపాను.నేడు, రేపు భారీ వర్షాలు . ఏపీ లోని ఉత్తర కోస్తా, ఒడిశా లో తీరం వెంబడి 40కిలోమీటర్లు వేగంతో గాలులు.ఈ రోజు పెరగనున్న ప్రచoడ గాలులు ఉధృతి.