వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ.కేంద్ర సాయం అవసరమని.వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆకస్మిక వర్షాలు, వరదలతో.వేలమంది నిరాశ్రయులయ్యారని.రాజ్యసభలో ప్రస్తావించారు. 6 వేల 54 కోట్ల విలువైన పంటలు వరదపాలయ్యాయని...నివేదించారు. వర్షాలపై వాతావరణ శాఖ ముందే సమాచారమిచ్చినా.కడప జిల్లాలో అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకోలేదని.భాజపా ఎంపీ సీఎం రమేశ్ విమర్శించారు.