ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 27, 2021, 09:35 PM

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  టమాటా ధర కొండెక్కటంతో చోరుల దృష్టి వాటిపై పడింది. మిగిలిన కూరగాయలను వదిలిపెట్టి టమాటా ట్రేలు మాత్రం మాయం చేశారు. జగ్గయ్యపేట మార్కెట్లో కేజి రూ.70 - రూ.100ల వరకు పలుకుతుండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లో ఒక  కూరగాయల దుకాణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.  రూ.6వేలు నష్టం వాటిల్లినట్టు వ్యాపారి సూరిబాబు బాధపడ్డాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com