దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాలోకి వచ్చాయి . స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 454 పాయింట్లు లాభంతో 58,795కి పెరిగింది. నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 17,536 వద్ద స్థిరపడింది.