పెట్రోల్ చార్జీలు పెంపుదలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. కాళేశ్వరరావు మార్కెట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల తీరుపై వామపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నవారిని పోలీసులు ఆడుకుంటున్నారు.