ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోంమంత్రికి కరోనా పాజిటీవ్

national |  Suryaa Desk  | Published : Thu, Oct 28, 2021, 10:57 AM

హైదరాబాద్ : మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ కు కరోనా సోకింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకోగా అందులో పాజిటివ్‌ వచ్చిందని పాటిల్‌ తెలిపారు. ఈ మేరకు దిలీప్‌ పాటిల్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగానే ఉందని, డాక్టర్ల సలహా తీసుకుంటున్నానని చెప్పారు. నాగపూర్‌, అమరావతి పర్యటనలో, ఇతర కార్యక్రమాల్లో తనపాటు పాల్గొన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com