ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై కారు టైరు పేలడంతో ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 19, 2021, 03:00 PM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై  నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలడంతో ఆళ్లగడ్డ నుంచి సిరివెళ్ల కు మోటార్ సైకిల్ పై వెళ్తున్న నలుగురు యువకుల పై కారు పల్టీ కొడుతూ బైక్ పై పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో సమాచారం అందుకున్న డి ఎస్ పి ఎ.రాజేంద్ర, సీఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com