పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జి పై నుండి దూకి మంగళవారం దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మత్స్యకారులు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు తెలిపిన సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తండికొండ గ్రామానికి చెందిన కొత్తపల్లి రామారావు (68), సీతా మహాలక్ష్మిగా (67) గుర్తించారు.