ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెల్ ఫోన్ కోసం తండ్రిని హతమార్చిన కొడుకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 02:05 PM

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వానపల్లి పాలెంలో దారుణం. సెల్ ఫోన్ కొనడానికి డబ్బులు ఇవ్వలే దని తండ్రి బొంతు జయరాజ్ (58) ను కొడుకు రవి(24). హత్యచేసాడు. ఉప్పల గుప్తంఎస్. ఐ. వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. తల్లి గల్ఫ్ నుంచి పంపిన 30 వేలలో 5 వేలు సెల్ ఫోన్ కు ఇవ్వ మని తండ్రితో రవి ఘర్షణకు దిగా.డు అప్పులు తీర్చిన తరువాత కొంటానని తండ్రి చెప్పినప్పటికి ఆయన పై తిరగబ డిన రవి ఆదివారం రాత్రి తండ్రి నిద్రిస్తు న్న సమయంలో పదు నైన ఆయుధంతో తండ్రిని హత్యచే సినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అమలాపురం రూరల్ సీఐ సురేష్ బాబు, ఘటనా స్థలాన్ని పరిశీ లించారని అన్నారు. ఘటనపై కేసు నమో దుచేసి మృతదేహాన్ని అమలా పురం ఏరియా ఆసుపత్రికి తరలించి నట్లు ఆయన వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com