అరుదైన ఓ వింత జీవి దర్శనమివ్వడంతో దానిని తిలకించేందుకు జనాలు గుమిగూడారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా పడమటి నాయుడు పల్లిలో ఈ జీవి దర్శనమిచ్చింది. భోజనం పెట్టిన ప్లేట్ లో ఓ అరుదైన పురుగు కనిపించింది. దారం ఆకారంలో ఉన్న ఆ జీవి వింతగా కదులాడుతూ కనిపించింది. దీంతో ఆ పురుగును స్థానికులు ఆసక్తిగా చూశారు.