ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన నేతలకు చేదు అనుభవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 15, 2021, 11:13 AM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ వైఖరి తెలపాలని కార్మికుల డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరానికి పవన్‌ కల్యాణ్‌ రావాలంటూ కార్మికుల డిమాండ్‌ చేయగా, పవన్‌ను గాజువాకలో ఓడించారు.. ఆయనెందుకొస్తారంటూ జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకులు వెళ్లిపోవాలంటూ కార్మికుల నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com