పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికీ, కేంద్రానికి మధ్య జరుగుతున్న పోరులో బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ ఇరుక్కున్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య చెలరేగిన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఎన్నికలు ముగిశాక బీజేపీ కార్యకర్తల్ని తృణమూల్ లక్ష్యంగా చేసుకోగా. పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య చెలరేగిన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఎన్నికలు ముగిశాక బీజేపీ కార్యకర్తల్ని తృణమూల్ లక్ష్యంగా చేసుకోగా. ఆయన్ను రీకాల్ చేసిన కేంద్రం.. గతంలో సర్వీసు పొడిగింపు మేరకు రిటైర్మెంట్ రోజునే ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని సూచించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు ఆయన ఢిల్లీ వెళ్లలేదు.దీంతో కేంద్రం ప్రత్యక్ష చర్యలకు దిగింది.