ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 3,43,144 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Fri, May 14, 2021, 09:53 AM

భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,40,46,809కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,43,144 కేసులు నమోదు కాగా, 4,000 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,44,776 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. వీరిలో ఇప్పటి వరకు 2,62,317 మంది మరణించగా.. 2,00,79,599 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 17,92,98,58 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com