జిల్లాలని నందికొట్కూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. 29 వార్డులకు గాను వైసీపీ 21, ఇండిపెండెంట్ 7, టీడీపీ ఒక వార్డులో గెలుపొందింది. అలాగే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను వైసీపీ 29, టీడీపీ 3 వార్డుల్లో విజయం సాధించింది. గూడూరు నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపు పూర్తైంది. 20 వార్డులకు గాను వైసీపీ 13, ఇండిపెండెంట్ 4, టీడీపీ 2 వార్డుల్లో విజయం సాధించింది.