ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షుద్రపూజలు పేరుతో ఇద్దరు యువతుల దారుణ హత్య..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 26, 2021, 10:33 AM

క్షుద్రపూజలు పేరుతో కన్న బిడ్డలనే దారుణంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం నాయుడు- పద్మజ దంపతులకుకు ఇద్దరు ఆడపిల్లలు దివ్య(22), అలైఖ్య (27), ఎంబీఏ విద్య పూర్తి చేశారు. తల్లి తండ్రులకు క్షుద్రపూజలుపై ఆసక్తి అధికంగా ఉండటంతో కన్న బిడ్డలు పైనే వారు క్షుద్ర పూజలు ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు ఆడపిల్లలు పైనే వారు క్షుద్రపూజలు పేరుతో కిరాతకంగా దారుణహత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జంట హత్యలు పట్టణంలో కల కలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com