ట్రెండింగ్
Epaper    English    தமிழ்

70 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులే చెప్పారు : లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 30, 2020, 12:37 PM

‘‘తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి అయ్యాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, 70 శాతం పనులు పూర్తి అయితే నేను మీసాలు తీసేస్తానని.. లేదంటే దేవినేని ఉమ మీసాలు తీయాలని’’ ఓ మంత్రి సవాల్ విసిరారని టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల విషయమై మంత్రి, సీఎం జగన్ రివ్యూ సమావేశంలో 70 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులే చెప్పారన్నారు. ఇప్పుడు ఆ మంత్రి మీసాలు తీస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com